Vande Bharat Sleeper: రెప్ప తెరిచేలోగా స్టేషన్ దాటేసిన వందేభారత్.. వీడియో చూశారా!
దేశంలో తొలిసారిగా వందేభారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ రంగం సిద్ధం చేసింది. రైలు వేగాన్ని క్రమక్రమంగా పెంచేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజా పరీక్షల్లో రైలు గంటకు గరిష్ఠంగా 180 కి.మీల వేగాన్ని అందుకున్నట్లు తెలిసింది.