Telangana: ఆమె కుటుంబానికి న్యాయం జరగాలి..జాహ్నవి కేసు మీద స్పందించిన కేటీఆర్
అమెరికాలో యాక్సిండెట్కు గురైన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కేసు మీద బీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ స్పందిచారు. జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.