పసికూన చేతిలో ఓడిన బంగ్లాదేశ్..
పసికూనగా క్రికెట్ లో అడుగుపెట్టిన బంగ్లాదేశ్ సంచలన ప్రదర్శనలు చేస్తూ బలమైన టీమ్ గా మారింది. బలమైన టీంలను ఓడిస్తూ అంచెలెంచలుగా ఎదిగింది.అయితే అదంతా ఒకప్పటి మాట ఇప్పుడు అంతా తలకిందులైంది.పసికూనల చేతిలో ఓటమి పాలవుతుంది.
పసికూనగా క్రికెట్ లో అడుగుపెట్టిన బంగ్లాదేశ్ సంచలన ప్రదర్శనలు చేస్తూ బలమైన టీమ్ గా మారింది. బలమైన టీంలను ఓడిస్తూ అంచెలెంచలుగా ఎదిగింది.అయితే అదంతా ఒకప్పటి మాట ఇప్పుడు అంతా తలకిందులైంది.పసికూనల చేతిలో ఓటమి పాలవుతుంది.
భారత్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికలపై అమెరికా ప్రశంసలు కరిపించింది. ప్రపంచంలో భారత్ కంటే శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో మరొకటి లేదంటూ కొనియాడింది. భారత్తో తమ బంధం చాలా సన్నిహితంగా ఉందని.. ఇంకా దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తామంటూ పేర్కొంది.
అమెరికాలో మరో తెలుగు వ్యక్తి దుర్మరణం చెందారు. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్ (30) అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందారు.
అమెరికాలోని రిపబ్లికన్ పార్టీకి చెందిన చిప్ రాయ్ అనే నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు అమెరికాలో షరియా చట్టాన్ని తీసుకువస్తారనే ఆందోళన ఉందని వ్యాఖ్యానించారు. పాలస్తీనా మద్దతుదారులు కాలేజ్ క్యాంపస్లలో నిరసనలు చేయడాన్ని ఆయన విమర్శించారు.
అమెరికాలోని షికాగోలో ఓ తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా అతడి ఆచూకీ కనిపించడం లేదని అక్కడి భారత రాయాబార కార్యాలయం తెలిపింది. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రవాస భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.
ఎప్పుడూ లేనిది అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ భారత్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశీ వలదారులను అనుమతించడానికి ఇండియా భయపడుతుంది అంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. అందుకే భారత్లో అభివృద్ధి వేగంగా లేదని తీవ్ర ఆరోపణలు చేశారు.
అమెరికాలో 2020లో జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడు పోలీసులు చేసిన దురాగతానికి మృతి చెందగా.. ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే జరిగింది. ఓహియాలోని మరో నల్లజాతీయుడి మెడ వెనుక పోలీసు అధికారి మోకాలు పెట్టి గట్టిగా నొక్కి పెట్టాడు. దీంతో బాధితుడు మృతి చెందాడు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు.1972లో తన భార్య, బిడ్డ రోడ్డు ప్రమాదంలో మరణించినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయని అన్నారు. కానీ తనతో ఉన్న పిల్లల గురించి ఆలోచించి సూసైట్ చేసుకోవాలనుకునే నిర్ణయాన్ని విరమించుకున్నానని చెప్పారు.