Kurkure: కాపురాన్ని కూల్చేసిన 5 రూపాయల కుర్కేరే!
5 రూపాయల కుర్కేరే కొనివ్వలేదని ఓ ఇల్లాలు భర్తకు విడాకులు నోటీసు పంపించింది.ఈ వింత ఘటన యూపీలోని ఆగ్రాలో వెలుగు చూసింది. పూర్తి కథనం కోసం ఈ ఆర్టికల్ చదివేయండి!
5 రూపాయల కుర్కేరే కొనివ్వలేదని ఓ ఇల్లాలు భర్తకు విడాకులు నోటీసు పంపించింది.ఈ వింత ఘటన యూపీలోని ఆగ్రాలో వెలుగు చూసింది. పూర్తి కథనం కోసం ఈ ఆర్టికల్ చదివేయండి!
యూపీకి చెందిన మెహర్ జాహన్ అనే మహిళ తన భర్తను తాళ్లతో కట్టేసి సిగరెట్ తో ఒంటి పై వాతలు పెట్టింది. నిందితురాలు ముందు భర్తకు మత్తు మందు ఇచ్చి అతడి కాళ్లు , చేతుల్ని కట్టేసింది. తర్వాత సిగరెట్ వెలిగించి చేతులు, కాళ్లు, ఒంటి పై వాతలు పెట్టింది.
యూపీలోని రూర్కీ రైల్వే స్టేషన్ లో ఓ ప్రయాణికుడు రైలుకి, పట్టాల కు మధ్య ఇరుక్కుపోవడాన్ని గమనించిన లేడీ కానిస్టేబుల్ తన ప్రాణాలకు తెగించి కాపాడింది. ప్రస్తుతం దీనికి సంబంధంచిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
యూపీలోని లఖింపూర్ఖేరీ జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలంటూ 22 ఏళ్ల యువకుడు వెంటపడి వేధించాడు. ఆమె తిరస్కరించడంతో లైంగిక దాడి చేసి బాలిక ముఖంపై ఇనుప రాడ్డుతో తనపేరు రాశాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
ఉత్తరప్రదేశ్లోని ఒక యూనివర్సిటీకి చెందిన మొదటి సంవత్సరం విద్యార్థులు కొందరు పరీక్షలకు హాజరై, సమాధాన పత్రాల్లో 'జై శ్రీరామ్', క్రికెటర్ల పేర్లను వ్రాసి ఉత్తీర్ణులయ్యారు. అయితే, ఇప్పుడు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకున్నారు.
హిందూ గ్రంధాల ప్రకారం.. కాశీలో తుది శ్వాస విడిచిన వారు సంసారం అనే సంకెళ్ళ నుంచి విముక్తి పొందుతారని చెబుతున్నారు. ఈ విముక్తి కేవలం ప్రాపంచిక బాధల నుంచి తప్పించుకోవడమే కాకుండా శాశ్వతమైన ఆనందం లభిస్తుందని నమ్ముతారు. ఇక్కడికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు మోక్షం పొందేందుకు వస్తారు.
కాశీలోని మార్నికర్ణికా ఘాట్ వద్ద అఘోరీలు, సాధువులు మసాన్ హోలీలో పాల్గొంటారు. చితాభస్మంతో ఆడే హోలీ ఇది. రంగ్భరి ఏకాదశి తర్వాతి రోజు ఈ హోలీ జరుపుకుంటారు. రేపే(మార్చి 21) మసాన్ హోలీ. శివుడు మార్నికర్ణికా ఘాట్ వద్ద ఇలానే హోలీ ఆడాడని భక్తుల నమ్మకం.
ఉత్తర్ప్రదేశ్ లో ఇద్దరు చిన్నారులను దారుణంగా చంపిన నిందితుడ్ని ఎన్ కౌంటర్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో నిందితుడు చిన్నారులను చంపినట్లు అధికారులు గుర్తించారు. నిందితుడు టీ కావాలని బాధితుల ఇంటికి వెళ్లి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తుంది.