Addanki Dayakar : మోడీ, అమిత్ షాలు దరిద్రులు, కేడీలు, దొంగలు....ఎమ్మెల్సీ అద్ధంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ ఛార్జ్షీట్లో చేర్చడాన్ని ఖండిస్తూ టీపీసీసీ నేతృత్వంలో నిరసన తెలిపారు. హైదరాబాద్ ఈడీ కార్యాలయం ఎదుట ధర్నా సందర్భంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు.