రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం.. కేంద్రం కీలక నిర్ణయం
రోడ్డు ప్రమాద బాధితులకు ఉచితంగా వైద్య చికిత్స అందించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే మూడు, నాలుగు నెలల్లో ఈ విధానాన్ని దేశంలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.