PM Modi: ప్రధాని మోడీ సంచలన ప్రకటన
పార్లమెంట్ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ పర్యటనలో సంచలన ప్రకటన చేశారు ప్రధాని మోడీ. దేశ వ్యాప్తంగా సోదాల్లో ఈడీ అధికారులు రూ.3 వేల కోట్లు స్వాధీనం చేసుకున్నారని.. ఆ డబ్బంతా పేద ప్రజలకు పంచేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.