Nagachaitanya : వాళ్ళ కోసం చేపల పులుసు వండిన నాగ చైతన్య.. వైరల్ అవుతున్న వీడియో
'తండేల్' షూట్ టైమ్ లో నాగ చైతన్య విశాఖపట్నంలోని స్థానికులతో మాట్లాడారు. వారి స్టైల్లోనే చేపల పులుసు చేసి పెడతానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం చేపల పులుసు వండి అక్కడివారికి వడ్డించారు. దీనికి సంబంధించిన వీడియోను మూవీ టీమ్ తాజాగా షేర్ చేసింది.