గ్రూప్-1 పరీక్షపై టీపీసీసీ చీఫ్ మరో కీలక ప్రకటన.. అభ్యర్థులకు భరోసా!
గ్రూప్-1 మెయిన్స్ కు హాజరు అవుతున్న అభ్యర్థులకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించడంపై హర్షం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగదని భరోసానిచ్చారు.