Mumbai attacks: ఆర్మీలో డాక్టర్ టెర్రరిస్ట్ గ్రూప్ మాస్టర్ మైండ్గా ఎందుకు మారాడు..?
పాకిస్థాన్ ఆర్మీలో డాక్టర్ తహవ్యూర్ హుస్సేన్ రాణా ఉగ్రవాదిగా మారాడు. 2008 ముంబై ఉగ్రదాడుల్లో కీలక పాత్ర అతనిదేనని NIA చెబుతోంది. రాణాకి కెనడా పౌరసత్వం ఉన్నందున ఇన్నీ రోజులు భారత్కు అప్పగించలేదు. దౌత్య సంబంధాలతో అమెరికా ఏప్రిల్ 10న రాణాని అప్పగించింది.