తెలుగు రాష్ట్రాల్లో జీరో డిగ్రీలు.. ఈ జిల్లాల్లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్లో 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో అరకు, లంబసింగి ఏజెన్సీ ప్రాంతాల్లో జీరో డిగ్రీలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.