CM Revanth Reddy: రిటైర్ట్ ఐఏఎస్ అధికారులతో సీఎం రేవంత్ భేటీ..
సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ విద్యావేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో సమావేశమయ్యారు. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడటం, డీఎస్సీ పరీక్ష కొనసాగుతుండటం, అలాగే రాష్ట్రంలోని విద్యావిధానాల మార్పులకు సంబంధించి ఈ సమావేశంలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది