Free Bus Scheme: మహిళలకు బిగ్ షాక్.. ఫ్రీ బస్ స్కీమ్ రద్దు?
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం రద్దయ్యే అవకాశం ఉందనే ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. తాజాగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలే ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.
సీఎం రేవంత్ సర్కార్కు ఊహించని షాక్!
TG: హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్కు సంబంధించి ప్రభుత్వ వివరణ కోరుతూ హైకోర్టు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
GOOD NEWS: తెలంగాణలో 87 వేల మందికి ఉద్యోగవకాశాలు..!
షూఆల్స్ కొరియన్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రూ.300కోట్లతో స్మార్ట్షూ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతామని తెలిపింది. దాదాపు 87వేల మందికి ఉద్యోగవకాశాలు దక్కుతాయన్నారు. గిగాఫ్యాక్టరీ ప్రతిపాదనను మంత్రి శ్రీధర్బాబు ముందు పెట్టారు.
వచ్చే ఏడాదికి అది పూర్తి.. 3 వేల మందికి ఉపాధి: కిషన్ రెడ్డి
కాజీపేటలో రైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ వచ్చే ఏడాది ఆగస్టు నాటికి సిద్ధమవుతుందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. గూడ్సు వ్యాగన్లు, ఇంజిన్లు, రైల్వే కోచ్లు తయారవుతాయని చెప్పారు. దీనివల్ల 3 వేల మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు.
BJP జాతీయ అధ్యక్షుడి రేసులోఆ ముగ్గురు..! | New National BJP President From Telangana | RTV
BRS : బీఆర్ఎస్ మహిళా నేతకు వేధింపులు.. సోషల్ మీడియాలో వైరల్!
బీఆర్ఎస్లో యువ మహిళా నాయకురాలికి వేధింపులు సంచలనంగా మారాయి. ప్రస్తుతం మహిళా నేత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవర్ని ఉద్దేశించి ట్వీట్స్ చేసిందనేది చెప్పకపోగా.. ఆ ట్వీట్స్ పెట్టిన కొద్ది సేపటికే డిలీట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మూసీ నిర్వాసితులకు సర్కార్ బంపర్ ఆఫర్..200 గజాల స్థలం, రూ.30 లక్షలు..!
TG: మూసీ నిర్వాసితులకు ORR వెంట ఒక్కో కుటుంబానికి 150 నుంచి 200 గజాల స్థలాన్ని ఇంటి నిర్మాణం కోసం ఇవ్వాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 26న నిర్వహించనున్న కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.