MP Elections : టార్గెట్ '10'.. ఈ నెల 28న తెలంగాణకు అమిత్ షా
తెలంగాణలో మరోసారి పర్యటించనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ నెల 28న ఆయన తెలంగాణకు రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై తెలంగాణ బీజేపీ నాయకులతో చర్చించనున్నారు.
తెలంగాణలో మరోసారి పర్యటించనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ నెల 28న ఆయన తెలంగాణకు రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై తెలంగాణ బీజేపీ నాయకులతో చర్చించనున్నారు.
తెలంగాణ బీజేపీలో ముసలం నెలకొంది. బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్లా పరిస్థితి మారింది. రాష్ట్రంలో బీజేపీ ఓటమి మీరు కారణం అంటే.. మీరే కారణం అంటూ ఇరు వర్గాలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకుంటున్నారు.
బీజేపీ అధిష్టానంపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ అలిగారు. ఓవైపు తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనంటూనే.. తనకు బీజేఎల్పీ పదవి కోసం పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేఎల్పీ సమావేశం మధ్యలోనే లేచి వెళ్లిపోయారు.
అక్బరుద్దీన్ ప్రోటెం స్పీకర్ గా ఉంటే తాను ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనని తేల్చి చెప్పారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళతో ఎంఐఎం కలిసిపోతుందని అన్నారు. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.
బీజేపీ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ కుమార్ మళ్లీ ఫామ్లోకి రానున్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసాని ఆయనకు అవకాశం కల్పించేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కిషన్ రెడ్డి స్థానంలో బండి సంజయ్ను మళ్లీ పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తుందట.
తెలంగాణలో అధికారం తామే చేపడతామని పూర్తి విశ్వాసంతో ఉన్నారు బీజేపీ నేతలు. రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో వాస్తు మార్పు తమకు కలిసొస్తుందని భావిస్తున్నారు. నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో తూర్పు ద్వారాన్ని మూసేసి.. ఉత్తర ద్వారాన్ని వినియోగిస్తున్నారు.
తెలంగాణ పోలింగ్పై సీఈసీకి ఫిర్యాదు చేశారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి. బీఆర్ఎస్ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని లేఖ రాశారు. జనగామలో జరిగిన ఘటనను ఉదాహరణగా పేర్కొన్నారు కిషన్రెడ్డి.
తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయం నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో 60 సీట్లను కాంగ్రెస్ ఏనాడు గెలవలేదని గుర్తు చేశారు. ఎన్నికల తర కారు షెడ్డుకు వెళ్తుందని.. చేయి గుర్తు పార్టీకి మొండి చేయి గ్యారెంటీ అని జోస్యం చెప్పారు.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిర్వహించేందుకు రాష్ట్రానికి బీజేపీ జాతీయ నాయకులు వస్తున్నారు. అసోం సీఎం హిమంత విశ్వ శర్మ, ఎంపీ తేజస్వి సూర్య, ఎంపీ రవిషన్ సహా పలువురు నేతలు వస్తున్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించనున్నారు.