Telangana: బీజేపీ అధిష్టానంపై అలిగిన రాజాసింగ్.. ఎందుకంటే..
బీజేపీ అధిష్టానంపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ అలిగారు. ఓవైపు తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనంటూనే.. తనకు బీజేఎల్పీ పదవి కోసం పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేఎల్పీ సమావేశం మధ్యలోనే లేచి వెళ్లిపోయారు.