Telangana BJP : నేడు నిజామాబాద్, కరీంనగర్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి స్థానాలకు బీజేపీ(BJP) అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నిజామాబాద్ ఎంపీ సీటుకు ధర్మపురి అరవింద్ నామినేషన్ వేయనున్నారు. దీంట్లో సీఎం పుష్కర్ సింగ్ దామి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ పాల్గొననున్నారు. అలాగే బండి సంజయ్(Bandi Sanjay) కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేయనున్నారు. ఇక నాగర్ కర్నూల్ పార్లమెంట్కు పోతుగంటి భరత్ నామినేషన్ వేస్తారు. ఈ రెండు కార్యక్రమాలకు గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్, తెలంగాణ(Telangana) బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి హాజరుకానున్నారు. టవర్ సర్కిల్ వద్ద సీఎం భూపేంద్ర పటేల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రసంగించనున్నారు.
పూర్తిగా చదవండి..Telangana : నేడు తెలంగాణ బీజేపీ నేతల నామినేషన్లు
తెలంగాణలో ఈరోజుతో నామినేషన్లు ముగియనుంది. ఈ ఆఖరు రోజు తెలంగాణ బీజేపీ అభ్యర్ధులు నలుగురు నామినేషన్లు దాఖలు చేయను, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ పాల్న్నారు. మరోవైపు కాంగ్రెస్లో ఇప్పటి వరకు ఇంకా ముగ్గురు అభ్యర్థుల పేర్లు ప్రకటించలేదు.
Translate this News: