స్పోర్ట్స్BCCI: బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఆ నలుగురు ఔట్ టీమిండియా జట్టు సహాయక సిబ్బంది నుంచి నలుగురును తొలగిస్తున్నట్లు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇందులో గంభీర్ సన్నిహితుడు అభిషేక్ నాయర్ కూడా ఉన్నారు. అసిస్టెంట్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్, ఒక మసాజర్ను బీసీసీఐ తొలగించింది. By Kusuma 17 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్Champions Trophy 2025: రోహిత్ను తిట్టిన నోటితోనే హ్యాట్సాఫ్ అంటూ షామా పొగడ్తలు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అవమానించిన షామా మొహమ్మద్ ఛాంపియన్ ట్రోఫీ గెలవగానే మెచ్చకున్నారు. 76 పరుగులతో టీంని ముందుండి నడిపించిన రోహిత్ శర్మకు హ్యట్సాఫ్ అంటూ పొగడ్తల వర్షం కురిపింది. రోహిత్ బాడీ షేమింగ్పై షామా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. By K Mohan 10 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguIndia vs Srilanka One Day: శ్రీలంకతో రెండో వన్డే.. భారత జట్టులో మార్పులుంటాయా? శ్రీలంకతో గెలవాల్సిన తొలి వన్డే టైగా ముగించింది టీమిండియా. ఇప్పుడు రెండో మ్యాచ్ ఈరోజు జరగబోతోంది. ఈ మ్యాచ్ కోసం టీమ్ లో ఏవైనా మార్పులు వస్తాయా? అనే ప్రశ్న ఇప్పుడు అభిమానుల్లో ఉంది. అయితే, విశ్లేషకుల అంచనా ప్రకారం జట్టులో మార్పులు ఉండే అవకాశం లేదు. By KVD Varma 04 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBCCI కి తలనొప్పిగా మారిన లంక పర్యటన! శ్రీలంక పర్యటనకు భారత జట్టును సెలక్ట్ చేయటం BCCI కి పెద్ద తలనొప్పిగా మారింది.ఇప్పటికే హార్థిక్ కు బదులు సూర్యకుమార్ కు కెప్టెన్సీ పగ్గాలు ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే టీంలోని కీపర్ల ఎంపిక,జట్టు కూర్పు పై నేడు BCCI సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. By Durga Rao 17 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu2026 టీ20 ప్రపంచకప్కు పాక్,భారత్ రాదు.. పాక్ బోర్డు కీలక ప్రకటన! 2026లో జరిగే టీ20 వరల్డ్ కప్ కు పాకిస్తాన్ జట్టు భారత్ లో పర్యటించదని ఆ దేశ బోర్డు కీలక ప్రకటన చేసింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్,పాక్ కు రాకపోతే తాము టీ20 వరల్డ్ కప్ కు రాబోమని పాక్ బోర్డు వెల్లడించింది.దీంతో ICCకి ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. By Durga Rao 16 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguT20 Worl Cup 2024: ప్రపంచకప్ పోటీల్లో టీమిండియా సంచలనం.. పాకిస్థాన్ రికార్డ్ బ్రేక్! టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో మ్యాచ్ లో భారత్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ పోటీల్లో ఒకే జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఇంతకు ముందు పాకిస్థాన్.. బంగ్లాదేశ్ పై 6 సార్లు గెలిచింది. ఇప్పుడు టీమిండియా పాక్ పై ఏడుసార్లు గెలిచింది. By KVD Varma 10 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTeam India to South Africa: సౌతాఫ్రికా టూర్ కి రోహిత్ వెళతాడా? ఆ చెత్త రికార్డ్ చెరిపేస్తాడా? వరల్డ్ కప్ తరువాత తొలి విదేశీ పర్యటనకు టీమిండియా రెడీ అవుతోంది. సౌతాఫ్రికాలో భారత్ పర్యటన మొదలు కాబోతోంది. రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడా? ఈ టూర్ లో వన్డేలకు కోహ్లీ దూరంగా ఉంటున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో ఈ టూర్ కు ఎవరిని సెలక్ట్ చేస్తారు అనేది ఆసక్తి కరంగా మారింది. By KVD Varma 30 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguWorld Cup Finals: కొత్త చరిత్ర సృష్టించిన ఫైనల్ మ్యాచ్.. ఎంత మంది చూశారంటే.. ఆస్ట్రేలియా-టీమిండియాల మధ్య ఆదివారం జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి ప్రజలు ఎగబడ్డారు. అన్ని పనులూ పక్కన పెట్టి టీవీలకు అతుక్కుపోయారు. దీంతో ఓటీటీలో ఈ మ్యాచ్ వీక్షకుల సంఖ్య 5.9 కోట్లకు చేరి సరికొత్త రికార్డ్ సృష్టించింది. By KVD Varma 20 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguWorld Cup Semis: భారత్-న్యూజీలాండ్ టీమ్స్ లో మ్యాచ్ ను మలుపు తిప్పగలిగే సత్తా వీరిదే! వరల్డ్ కప్ 2023 మొదటి సెమీఫైనల్స్ లో గేమ్ ఛేంజర్స్ గా భారత్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, సిరాజ్ అలాగే కివీస్ నుంచి కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్ లకు ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఈరోజు హీరోలుగా నిలుస్తారో వేచి చూడాల్సిందే By KVD Varma 15 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn