Cricket: బౌలర్ హర్షిత్ రాణా ఎంట్రీపై వివాదం...
నిన్న జరిగిన ఇంగ్లాండ్, ఇండియా నాలుగో టీ20లో భారత బౌలర్ హర్షిత్ రాణా ఎంట్రీ వివాదాస్పదంగా మారింది. మ్యాచ్ సగంలో అతను రావడమే కాకుండా..నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు తీసి గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
నిన్న జరిగిన ఇంగ్లాండ్, ఇండియా నాలుగో టీ20లో భారత బౌలర్ హర్షిత్ రాణా ఎంట్రీ వివాదాస్పదంగా మారింది. మ్యాచ్ సగంలో అతను రావడమే కాకుండా..నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు తీసి గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
మూడో మ్యాచ్ లో ఓడిపోయిన టెన్షన్ పెట్టిన టమ్ ఇండియా నాలుగో టీ 20 మ్యాచ్ లో మాత్రం అదరగొట్టారు. దీంతో ఇంకా ఒక మ్యాచ్ మిగిలుండగానే సీరీస్ ను కైవసం చేసుకున్నారు. కీలకమైన నాలుగో మ్యాచ్లో 15 పరుగుల తేడాతో విజయబావుటా ఎగురవేసింది భారత జట్టు.
ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్కు భారత తుది జట్టును బీసీసీఐ ప్రకటించింది.15 మంది సభ్యులతో కూడిన లిస్టు రిలీజ్ చేసింది. స్టార్ పేసర్ మహ్మద్ షమీ చోటు దక్కించుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ సారథిగా జనవరి 22 నుంచి ఈ సిరీస్ మొదలుకానుంది.