Suryapet: మత్స్యశాఖలో అవినీతి చేప.. ఏసీబీకి అడ్డంగా బుక్కైన డీఎఫ్వో!
సూర్యాపేటలో అవినీతి అఫీసర్ రూపేందర్సింగ్ ఠాకూర్ ఏసీబీకి అడ్డంగా బుక్కయ్యాడు. కోటయ్య అనే మత్స్యకారుడి నుంచి రూ.25వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రూపేందర్సింగ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.