Maoists encounter: ఛత్తీస్గడ్లో భారీ ఎన్కౌంటర్.. భీకర కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీష్గడ్ సుక్మా జిల్లాలోని కెర్లపాల్ శనివారం భద్రతా బలగాలు, నక్సల్ మధ్య భీకర కాల్పులు జరిగాయి. శుక్రవారం నుంచి జిల్లా భద్రతా దళాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. శనివారం ఉదయం జరిగిన భీకర కాల్పుల్లో 15 మంది మవోయిస్టులు మృతి చెందారు.