Turkey: టర్కీ రాజధానిలో ఆత్మాహుతి దాడి.. ఎలా జరిగిందంటే.!
టర్కీ రాజధాని అంకారాలోని పార్లమెంట్ సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
టర్కీ రాజధాని అంకారాలోని పార్లమెంట్ సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
హైదరాబాద్లోని చందనగర్లో దారుణం చోటు చేసుకుంది. ట్యూషన్కు వెళ్లడం ఇష్టంలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. 6వ తరగతి చదవుతున్న ఆహన (12) నల్లగండ్ల అపర్ణ సరోవర్లో నివాసం ఉంటుంది. స్థానికంగా ఉన్న గ్లెన్డేల్ అకాడమి స్కూల్లో చదువుతుంది.
రాజస్థాన్(Rajasthan) కోటా (Kota) మరో విద్యార్థి ఆత్మహత్యకు వేదిక అయ్యింది. గత కొంత కాలంగా కోటాలో నీట్(Neet) విద్యార్థులు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఒత్తిడి వల్లే విద్యార్థులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.
విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంది కేవలం వారికి ఉన్న ఎఫైర్ల వల్లే అంటూ ఆ రాష్ట్ర మంత్రి (MInister)వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని అత్తాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి రామచంద్ర రావు ఆత్మహత్య చేసుకున్నాడు. తన బాడీలోని అవయవాలను ఎవరికైనా దానం చేయాలని యువకుడు కోరాడు.
సీఎం కేసీఆర్పై ఎంపీ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడంలో సీఎం విఫలమయ్యారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో రైతులు కేసీఆర్ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.
మెడికో రమేశ్ కృష్ణ అనుమానాస్పద కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆమె వాట్సాప్ చాటింగ్, ఫోన్ డేటా ఆధారంగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కేసులో రమేశ్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రియుడితో మనస్పర్థల కారణంగానే ఆమె ఆత్మ హత్యకు పాల్పడినట్టు పోలీసులు వర్గాల ద్వారా తెలుస్తోంది.
తిరుపతి జిల్లా భాకారాపేట అడవిలో ఓ మైనర్ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.జిల్లాకు చెందిన రామ సముద్రం మండలం చిట్టెంవారి పల్లికి చెందిన కల్యాణి (15), చౌడేపల్లె మండలం జోగిఇండ్లు(కొత్తిండ్లు) గ్రామానికి చెందిన యుగంధర్ (17) ఇద్దరు కలిసి పుంగనూరులో ఓ కాలేజీలో ఇంటర్ సెంకడియర్ చదువుతున్నారు.
విజయవాడలోని భవానీపురంలో లలిత అనే మహిళ తన భర్త, కుమార్తెతో నివసిస్తోంది. తనకు ఒక్కగానొక్క కూతుర్ని ఎంతో అల్లారు ముద్దగా పెంచుతూ.. తన కాళ్ల మీద తాను నిలబడేలా ఎంబీఏ వరకూ చదివించారు. దీంతో ఆమెకి హైదరాబాద్ లో జాబ్ వచ్చింది. ఓ ప్రైవేట్ కంపెనీలో మంచి స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత తాను ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నానని, అతడ్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని పేరెంట్స్ కి చెప్పింది. పేరెంట్స్ కూడా తన ప్రేమని ఒప్పుకోవడం లేదని.. ప్రేమించిన అబ్బాయితో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది యువతి. దీంతో తల్లి లలిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.