Betting Killed : ఈ మధ్యకాలంలో ఆన్లైన్ యాప్స్(Online Apps) లో బెట్టింగ్ పెట్టడం రోజురోజుకి పెరిగిపోతుంది. ప్రస్తుతం ఐపీఎల్(IPL) సీజన్ ఉన్న నేపథ్యంలో ఈ బెట్టింగ్లు తారాస్థాయికి చేరాయి. చాలామంది బెట్టింగ్ల వల్ల లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు. మరికొందరైతే బెట్టింగ్ల వల్ల అప్పులు ఎక్కువై ఆత్మహత్య(Suicide) చేసుకున్న ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. అయితే తాజాగ క్రికెట్ బెట్టింగ్(Cricket Betting) ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన వినీత్ అనే విద్యార్థి బీటెక్ చదువుతున్నాడు.
పూర్తిగా చదవండి..Telangana : యువకుడి ప్రాణాలు తీసిన క్రికెట్ బెట్టింగ్
సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన వినీత్ అనే బీటేక్ విద్యార్థి ఐపీఎల్ బెట్టింగ్ కోసం ఆన్లైన్ యాప్స్లో రూ.25 లక్షలు లోన్ తీసుకున్నాడు. బెట్టింగ్లో తీవ్రంగా నష్టపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Translate this News: