స్కూల్స్కు ఫేక్ బాంబ్ కాల్స్ స్టూడెంట్సే.. ఎగ్జామ్ రద్దు కోసం ఎంతకు తెగబడ్డారంటే..!
ఢిల్లీలో రెండు స్కూళ్లలకు విద్యార్దులే ఫేక్ బాంబ్ కాల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పరీక్ష వాయిదా కావాలని, స్కూల్కు వెళ్లడం ఇష్టం లేదని ఇద్దరు విద్యార్థులు ఈ ఫేక్ బాంబు కాల్స్కు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.