Inter Students Suicides: అయ్యో పాపం.. రిజల్ట్స్కు భయపడి పురుగుల మందుతాగి సూసైడ్.. కట్ చేస్తే పాస్
గద్వాల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఇటీవల ఇంటర్ ఎగ్జామ్స్ రాశాడు. పరీక్షలు బాగా రాయలేదనే మనస్థాపంతో రిజల్ట్స్ రాకముందే పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. ఫలితాలు వచ్చిన తర్వాత అతడు 391 మార్కులతో పాసయ్యాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.