Indians: శ్రీలంకలో 137 మంది భారతీయుల అరెస్ట్...!
ఆర్థిక నేరాలపై శ్రీలంక ప్రభుత్వం చర్యలకు దిగింది. ఆన్ లైన్ వేదికగా ఆర్థిక మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై గురువారం ఒక్కరోజే 137 మంది భారతీయులను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆర్థిక నేరాలపై శ్రీలంక ప్రభుత్వం చర్యలకు దిగింది. ఆన్ లైన్ వేదికగా ఆర్థిక మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై గురువారం ఒక్కరోజే 137 మంది భారతీయులను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.
కచ్చతీవు ద్వీపాన్ని భారత్కు అప్పగించే ఉద్దేశం తమకు లేదని.. శ్రీలంక మత్స్యశాఖ మంత్రి దేవానంద స్పష్టం చేశారు. కన్యాకుమారికి సమీపంలో ఉన్న వాడ్జ్ బ్యాంక్ ప్రాంతాన్ని తమకు అప్పగిస్తే.. కచ్చతీవును ఇస్తామని తేల్చిచెప్పారు
లోక్సభ ఎన్నికల ముందు కచ్చ ద్వీపం వివాదం చెలరేగుతోంది. ఈ ద్వీపాన్ని శ్రీలంకకు ఇచ్చేసి..భారతదేశాన్ని కాంగ్రెస్ విచ్ఛిన్నం చేసిందని ప్రధాని మోదీ మండిపడ్డారు. దీని మీద కాంగ్రెస్ కూడా ధీటుగానే స్పందిస్తోంది. ఇంతకీ అసలేంటీ కచ్చతీవు..ఎందుకు దీని గురించి గొడవ అవుతోంది.
కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు కాంగ్రెస్ నిస్సంకోచంగా ఇచ్చిందనే వాస్తవాలు భారతీయులు ఎప్పటికీ ఆశ్చర్యంలో ముంచెత్తుతాయని అని వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ. ఇది ప్రతీ భారతీయుడికీ కోపం తెప్పించే విషయమని అన్నారు.
తమిళనాడు తీరం నుంచి మాదకద్రవ్యాలతో ఉన్న పడవ శ్రీలంక కు వెళ్తున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో పడవను వెంబడించి పట్టుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఓ ప్రధాన నిందితుడుతో పాటు మరో నలుగురిని డీఆర్ఐ అధికారులు అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేశారు.
తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారని భారత్కు చెందిన 10 మంది మత్స్యకారులను శ్రీలంక నౌకాదళం అదుపులోకి తీసుకుంది. పాక్ జలసంధిలోని పాయింట్ పెడ్రోకు ఉత్తరాన ఉన్న జలాల్లో ఈ జాలర్లను అదుపులోకి వారి పడవను స్వాధీనం చేసుకున్నారు.
శ్రీలంకలో విద్యుత్ వ్యవస్థ స్తంభించిపోయింది. దేశమొత్తం కరెంట్ ఆగిపోవడంతో అక్కడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక సమస్య వల్లే కరెంట్ ఆగిపోయినట్లు శ్రీలంక విద్యుత్ సంస్థ సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ తెలిపింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొంది.
టైమ్డ్ ఔట్....ఇప్పుడు సోషల్ మీడియా, మీడియా ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తోంది. ఇంతటి వివాదాస్పద నిర్ణయం మీద శ్రీలంక ఆటగాడు మాథ్యూస్ మండిపడుతున్నాడు. ఇంత అవమానం ఎప్పుడూ చూడలేదంటూ వాపోయాడు.
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈరోజు శ్రీలంక, భారత్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మ్యాచ్లో భారత్ శ్రీలంకను ఓడించి...సెమీస్ బెర్త్ ను ఖాయం చేసుకోవాలనుకుంటోంది.