Hyderabad AI Jobs: తెలంగాణ నుంచి 2 లక్షల ఏఐ ఇంజనీర్లు.. IT మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన!
కాన్సులేట్ జనరల్ ఆఫ్ సింగపూర్ ‘ఎడ్గర్ పాంగ్’ నేతృత్వంలో ఆ దేశ ప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రం నుంచి 2 లక్షల మంది AI ఇంజనీర్లను తయారు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ మేరకు యువతను తీర్చిదిద్దుతామన్నారు.