BIG BREAKING: భారత స్టార్ క్రికెటర్ కన్నుమూత..
భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ(83) కన్నుమూశారు. హైదరాబాద్కు చెందిన ఆయన బుధవారం అమెరికాలో తుదిశ్వాస విడిచారు. 1971లో ఓవల్లో జరిగిన చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. భారత్ తరఫున 29టెస్టు మ్యాచులు ఆడారు.