MI vs KKR: మొదటి వికెట్ కోల్పోయిన ముంబై.. రోహిత్ ఔట్

ఐపీఎల్‌లో భాగంగా వాంఖేడ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ జరుగుతోంది. ఓపెనర్లగా ర్యాన్ రికెల్‌టన్, రోహిత్ శర్మ రాగా.. 13 పరుగులకే హిట్ మ్యాన్ పెవిలియన్ చేరాడు. 

New Update
Cricket: ద్రవిడ్ కంటే ముందే 5 కోట్లు వదులుకునేందుకు సిద్ధపడిన రోహిత్

Rohith Sharma

ఐపీఎల్‌లో భాగంగా వాంఖేడ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మొదటి ఇన్నింగ్స్‌ను పూర్తి చేసుకుంది. 16.2 ఓవర్లలో 116 పరుగులకు కేకేఆర్ జట్టును ముంబై ఇండియన్స్ జట్టు ఆలౌట్ చేసింది. అయితే ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్‌లో బోణీ కొట్టాలంటే 117 పరుగులు చేయాలి. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ జరుగుతోంది. ఓపెనర్లగా ర్యాన్ రికెల్‌టన్, రోహిత్ శర్మ రాగా.. 13 పరుగులకే హిట్ మ్యాన్ పెవిలియన్ చేరాడు. 

Advertisment
తాజా కథనాలు