World Cup 2023: ఇంత బ్యాడ్ లక్ ఉన్న జట్టు మరొకటి ఉండదేమో..
సౌత్ ఆఫ్రికా జట్టును బ్యాడ్ లక్ వీడటం లేదు. ఏడోసారి నాకౌట్ దశలో ఓడిపోయి ఫైనల్స్ కు చేరని జట్టుగా...చోకర్స్ గా అపవాదు మూటగట్టుకుంటూనే ఉన్నారు.
సౌత్ ఆఫ్రికా జట్టును బ్యాడ్ లక్ వీడటం లేదు. ఏడోసారి నాకౌట్ దశలో ఓడిపోయి ఫైనల్స్ కు చేరని జట్టుగా...చోకర్స్ గా అపవాదు మూటగట్టుకుంటూనే ఉన్నారు.
దక్షిణాఫ్రికా ఇంటికి వెళ్ళిపోవడం ఖాయంలా కనిపిస్తోంది. ఓవర్లు గడుస్తున్నా రన్ చేయలేకపోవడమే కాదు వరుసగా వికెట్లను కూడా కోల్పోతూ దక్షిణాఫ్రికా అతి చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా స్కోరు 13 ఓవర్లకు 30/4 వికెట్లు.
వరల్డ్ కప్ లో నేడు పాకిస్థాన్, దక్షిణాఫ్రికాల మధ్య మ్యాచ్ జరుగుతోంది. పాక్ జట్టు సెమీస్ రేసులో నిలవాలంటే ప్రతీ మ్యాచ్ లో గెలవాల్సిన పరిస్థితి. మరోవైపు భారీ విజయాలతో దూసుకుపోతున్న దక్షిణాఫ్రికా అగ్రస్థానం కోసం పోటీ పడుతోంది. చెన్నైలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
వన్డే క్రికెట్ ప్రపంచకప్ నెమ్మదిగా ఇంట్రస్టింగ్ అవుతోంది. పసికూనలు అనుకుంటున్న టీమ్లు ఛాంపియన్లను మట్టి కరిపిస్తున్నాయి. మొన్న ఇంగ్లాండ్ను ఆఫ్ఘాన్ మట్టి కరిపిస్తే నిన్న నెదర్లాండ్స్...సౌత్ ఆఫ్రికాకు షాక్ ఇచ్చింది. 38 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసి మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చింది.
కలరా ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించింది. ఇప్పుడు జింబాబ్వేను పట్టి పీడిస్తుంది. ఇప్పటికే ఆ దేశంలో కలరాతో వందకుపైగా మరణాలు సంభవించాయని ప్రభుత్వం తెలిపింది. మరో 905మంది ఈ వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అంతమైందనుకున్న కలరా మళ్లీ విధ్వంసం సృష్టిస్తుండటంతో డబ్ల్యూహెచ్ఓ కూడా ఆశ్చర్యపోయింది.
మహ్మద్ సిరాజ్ గతంలో బీసీసీఐ ప్రకటించిన టీమ్లో ఇతని పేరు ఉంటేనే క్రికెట్ అభిమానులు చీదరించుకువారు. సిరాజ్ బౌలింగ్లో ప్రత్యర్థి టీమ్లకు చెందిన బ్యాటర్లు దొరికించే ఛాన్స్లా చెలరేగి పోయేవారు. అలా ప్రారంభమైంది మహ్మద్ సిరాజ్ జర్నీ.
భారతప్రధాని నరేంద్రమోదీ నేటి నుంచి నాలుగు రోజుల పాటు దక్షిణాఫ్రికా, గ్రీస్ లో పర్యటించనున్నారు. ఆగస్టు 22 నుంచి 24వరకు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్ లో మూడు రోజుల పర్యటన సందర్భంగా, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు మతమెలా సిరిల్ ఆహ్వానం మేరకు 15వ బ్రిక్స్ సదస్సులో పాల్గొంటారు. 2019తర్వాత వ్యక్తిగతం జరిగే మొదటి బ్రిక్స్ సమ్మిట్ ఇది. గ్రూపింగ్ ద్వారా ప్రారంభించిన కార్యక్రమాల పురోగతిని సమీక్షించడంతోపాటు, భవిష్యత్ కార్యాచరణ ప్రాంతాలను గుర్తించేందుకు ఈ సమ్మిట్ అవకాశం కల్పిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.