BIG BREAKING: పాక్ కి భారీ షాక్..10 మంది సైనికులు హతం!
భారత్తో యుద్ధం తప్పదన్నవేళ పాకిస్థాన్ కు పెద్ద షాక్ తగిలింది.శుక్రవారం పాక్ లోని క్వెట్టాలో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ జరిపిన దాడుల్లో 10 మంది పాక్ సైనికులు మృతి చెందారు.
భారత్తో యుద్ధం తప్పదన్నవేళ పాకిస్థాన్ కు పెద్ద షాక్ తగిలింది.శుక్రవారం పాక్ లోని క్వెట్టాలో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ జరిపిన దాడుల్లో 10 మంది పాక్ సైనికులు మృతి చెందారు.
పాకిస్థాన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీటీఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. నిరసనాకారులపై కాల్పులు జరిపేందుకు పాక్ భద్రత బలగాలకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
మధ్యప్రదేశ్ లోని సియోని జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జవాన్లతో వెళ్తున్న బస్సు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు మరణించారు. 26మంది సైనికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒక సైనికుడి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.