ఐపీఎల్ చరిత్ర తిరగరాసిన కుర్రాళ్లు | PL Mega Auction 2025 | Shreyas Iyer | Chahal | RTV
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మెగా వేళం జరిగింది. ప్రముఖ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ను పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.26,75 కోట్లకు సొంతం చేసుకుంది. ఇంత పెద్ద మొత్తంలో ఆటగాడిని తీసుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
ఐపీఎల్ 2025 సీజన్ లో ఢిల్లీకి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. శ్రేయస్ ను అధికమొత్తంలో కొని కెప్టెన్ బాధ్యతలు ఇస్తామని జీఎంఆర్ గ్రూప్ హామీ ఇచ్చినట్లు సమాచారం. 2024లో కోల్కతాను ఛాంపియన్గా నిలిపాడు శ్రేయస్.
2024 ఐపీఎల్ సిరీస్ ఫైనల్స్ వరకు శ్రేయాస్ అయ్యర్ భారత జట్టులో ఉంటాడా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది.ఫైనల్లో గెలిచిన తర్వాత కోల్కతా నైట్ రైడర్స్కు మూడోసారి కెప్టెన్గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్ను ఫ్యూచర్ భారత కెప్టెన్ అని కొందరు మాజీలు అభిప్రాయపడుతున్నారు.
కోల్ కతా ఐపీఎల్ కప్ గెలుచుకోవడంలో టీమ్ మెంటార్ గంభీర్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ కీలక పాత్ర పోషించారు. పదేళ్ల కల సాకారం చేయడంలో శ్రేయస్ అయ్యర్ మైదానంలో తన ప్రణాళికలను అమలుపరిస్తే.. తెర వెనక వ్యూహ రచన మాత్రం గంభీర్దే.
ఐపీఎల్ ముగింపు దశకు వచ్చేసింది. రేపు (ఆదివారం) చెన్నైలోని చిదంబరం స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల కెప్టెన్లు చైన్నై బీచ్లో ట్రోఫీతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు.
ఐపీఎల్ 22 వ మ్యాచ్ చెన్నై,కేకేఆర్ మధ్య సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్ కు చెన్నైలోని చిదంబంరం స్టేడియం వేదిక కానుంది. అయితే వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయిన చెన్నై పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉన్న కోల్ కత్తా పై విజయం సాధించాలని వేచి చూస్తుంది.