Parliament Security : పార్లమెంటు సెక్యూరిటీ సీఐఎస్ఎఫ్ కు... కేంద్రం కీలక నిర్ణయం
పార్లమెంటు భద్రత మీద కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంది. అత్యంత నిఘా నీడలో ఉండే పార్లమెంటులోకే ఆగంతకులు చొరబడటంతో ఇక్కడి భద్రతా వైఫల్యం మీద...
పార్లమెంటు భద్రత మీద కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంది. అత్యంత నిఘా నీడలో ఉండే పార్లమెంటులోకే ఆగంతకులు చొరబడటంతో ఇక్కడి భద్రతా వైఫల్యం మీద...
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు భద్రతను తొలగించింది. ఈ మేరకు పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో పోలీస్ శాఖ గన్మెన్లను వెనక్కి పిలిచింది.
పార్లమెంట్ లో దాడి.. అని తెలిసిన వెంటనే దేశం మొత్తం నివ్వెరపోయింది. పార్లమెంటులో అనేక భద్రతా అంచెలు ఉన్నాయి. ఏఐ టెక్నాలజీ, ఫేస్ రికగ్నిషన్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ సిస్టమ్ యాక్టివ్గా ఉన్నాయి. ఇన్నిటి మధ్య జరిగిన ఈ ఘటన పార్లమెంటు భద్రతపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
పీఎం మోదీ రాంచీ పర్యటనలో బయటపడ్డ భద్రతా లోపం బయపడింది. మోదీ కాన్వాయ్ కు మహిళా అడ్డుగా వచ్చింది. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ మహిళను పక్కకు తీసుకెళ్లారు. ప్రధానికి తన సమస్యలను తెలిపేందుకు కాన్వాయ్ అడ్డంగా వెళ్లినట్లు మహిళా చెప్పిందని అధికారులు తెలిపారు.
నవంబర్ 19 న ఎయిర్ ఇండియాలో ప్రయాణించే సిక్కులకు ప్రమాదం ఉందని ఖలిస్తాని ఉగ్రవాది హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పంజాబ్, ఢిల్లీ ఎయిర్ పోర్టులకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ భద్రతను పెంచారు.
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కు మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై పోలీసులు Y+ భద్రతను కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. రీసెంట్గా గుర్తు తెలియని వ్యక్తులు షారూఖ్ను చంపేస్తామంటూ లేఖ రాయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లిన చిన్నారిపై శుక్రవారం రాత్రి చిరుత పులి దాడి చేసిన ఘటనపై టీటీడీ స్పందించింది. మృతురాలు లక్షత (6) కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించగా.. దీంతోపాటు అటవీ శాఖ నుంచి మరో 5 లక్షల రూపాయలను అందిచనున్నట్లు తెలిపింది. శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు ఒక్కొక్కరిగా రావద్దని, గుంపులుగా రావాలని టీటీడీ సూచించింది. మ
వరల్డ్ కప్ టోర్నీలో పాక్ మ్యాచ్లపై మరోసారి సందిగ్ధత నెలకొంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగాల్సిన మ్యాచ్లపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. పాక్ మ్యాచ్కు తాము భద్రత కల్పించలేమని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) బీసీసీఐకి తెలిపింది.