సికింద్రాబాద్ స్టేషన్లో కీలక మార్పులు.. ప్రయాణికులు తప్పక తెలుసుకోవాల్సిన వివరాలివే!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అప్గ్రేడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్లాట్ఫామ్ నెం.1కి గేట్కి బదులు నెం.2 దగ్గర కొత్త ప్రవేశ ద్వారం ఓపెన్ చేశారు. అలాగే జనరల్ బుకింగ్ కౌంటర్, 750 మంది ప్రయాణీకులు ఉండే కొత్త వెయిటింగ్ హాల్ను ఏర్పాటు చేశారు.