Telangana: డివైడర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. నలుగురికి గాయాలు
హైదరాబాద్లోని సురారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఆ బస్సు డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఆ బస్సులో ఉన్న నలుగురు ప్రయాణికులకు గాయాలైనట్లు తెలుస్తోంది.
Telangana: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీలో 3,305 ఉద్యోగాలు!
తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ సంస్థలో తర్వలో ఉద్యోగాలు భర్తీ చేయనుంది. మొత్తం 3,305 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 2 వేల డ్రైవర్ ఉద్యోగాలు, 743 శ్రామిక్ ఉద్యోగాలు ఉన్నాయి.
TG RTC: మీరు 8 పాసయ్యారా..అయితే ఈ గొప్ప అవకాశం మీకోసమే అంటున్న టీజీఆర్టీసీ!
చాలా మంది యువత పెద్దగా చదువుకోకపోవడంతో సరైన ఉద్యోగాలు దొరకాక నానా తిప్పలు పడుతుంటారు. అలాంటి వారి కోసం తాజాగా తెలంగాణ ఆర్టీసీ ఓ శుభవార్త చెప్పింది. తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఓ కీలక ప్రకటనను చేశారు. పూర్తి వివరాలు ఈ కథనంలో..
TS RTC: ఎన్నికల వేళ టీఎస్ఆర్టీసీకి కాసుల పంట..ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా!
లోక్ సభ ఎన్నికలు తెలంగాణ ఆర్టీసీకి భారీగా ఆదాయాన్ని తెచ్చి పెట్టాయి.ఎన్నికల సమయంలో 3500 పై చిలుకు బస్సులను నడిపింది.ఈ నెల 13న తెలుగు రాష్ట్రాలలో పోలింగ్ జరిగింది.టీఎస్ఆర్టీసీల్లో 54 లక్షల మంది ప్రయాణించారు. దీంతో సంస్థకు రూ.24.22 కోట్ల ఆదాయం వచ్చింది.
కాంగ్రెస్ గవర్నమెంట్ ఎఫెక్ట్.. మెట్రో కంపార్ట్మెంట్లు ఖాళీ
తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ మొదటిరోజే మెట్రో, ఆటోలపై తీవ్ర ప్రభావం చూపించింది. ప్రయాణికులు లేక మెట్రో బోగీలు బోసిపోయాయి. మియాపూర్ - ఎల్బీనగర్ రూట్లో మెట్రో కంపార్ట్మెంట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఆటోలు సైతం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
Vijayawada Bus Accident: బస్సు డ్రైవర్ కు అనారోగ్యం.. విజయవాడ ప్రమాదంపై ఆర్టీసీ ఎండీ సంచలన ప్రకటన!
విజయవాడ ఆర్టీసీ ప్రమాదానికి బస్సు ప్రమాదానికి ముఖ్య కారణం సాంకేతిక లోపమా? లేక మానవ తప్పిదం వల్ల జరిగిందా అనే కోణంలో విచారణ చేపట్టినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు.
Nimajjanam Special Metro Trains: గణేశ్ నిమజ్జనం వేళ భక్తులకు గుడ్ న్యూస్.. రాత్రంతా మెట్రో.. టైమింగ్స్ ఇవే!
గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో తన సేవలను పొడిగించింది. మెట్రో రైళ్లను నేడు (గురువారం) సెప్టెంబర్ 28 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 29 అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. గణేష్ భక్తుల రద్దీ దృష్ట్యా మెట్రోరైలు సమయాన్ని పొడిగిస్తున్నామని వెల్లడించారు ఎల్ఎన్టీ మెట్రో అధికారులు.