విశాఖలో ఆర్టీసీ బస్సు బీభత్సం.... కాకినాడలో బైక్ ను ఢీ కొట్టిన కారు...!
విశాఖలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఆర్కే బీచ్ గోకుల్ పార్క్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఫుట్ పాత్ మీదరకు దూసుకు వెళ్లింది. అక్కడే వున్న పార్కింగ్ బైక్ లపైకి దూసుకు వెళ్లింది. దీంతో 10 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఓ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో వున్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయయి.