Andhra Pradesh : సోమవారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదాలు (Road Accident) హడలెత్తించాయి. ఈ ప్రమాదాల్లో సుమారు ఆరుగురు మరణించగా.. పలువురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. గుంటూరు జిల్లా (Guntur District) పెదకాకాని దగ్గర జాతీయ రహదారి పై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న సిమెంట్ క్రషర్ (Cement Crusher) వాహనాన్ని టాటా ఏస్ వాహనం వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది.
పూర్తిగా చదవండి..Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఆరుగురు మృతి!
గుంటూరు జిల్లా పెదకాకాని దగ్గర జాతీయ రహదారి పై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న సిమెంట్ క్రషర్ వాహనాన్ని టాటా ఏస్ వాహనం వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో రెండు ప్రమాదాల్లో మరో ఇద్దరు మృతి చెందారు.
Translate this News: