రేవంత్ కు శాలువా కప్పిన నాగార్జున..| Revanth Reddy | RTV
రేవంత్ కు శాలువా కప్పిన నాగార్జున..| Revanth Reddy | Telangana CM Revanth Reddy gets felicitated by Tollywood Hero Nagarjuna during their meet up | RTV
రేవంత్ కు శాలువా కప్పిన నాగార్జున..| Revanth Reddy | Telangana CM Revanth Reddy gets felicitated by Tollywood Hero Nagarjuna during their meet up | RTV
మెదక్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డిని స్థానిక ఎంపీ రఘునందన్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. మెదక్ కు మంజూరైన మెడికల్ కాలేజీ నిర్మాణానికి 20 ఎకరాల భూమి, రూ. 250 కోట్ల నిధుల మంజూరు చేయాలన్నారు. ఈ మేరకు వినతి పత్రం అందించారు.
సంధ్య థియేటర్ ఘటనతో సీఎం రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలకు అడ్డుకట్ట వేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలోనే ఇక నుంచి బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి అవ్వమని సీఎం ఖరాఖండిగా చెప్పేశారు. అసలు ఈ బెనిఫిట్ షో చరిత్రేంటి? పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇకపై బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వబోమని అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. ఆయన నిర్ణయంతో టాలీవుడ్ పెద్దలు తలలు పట్టుకుంటుంటే సినిమా ఎగ్జిబీటర్లు మాత్రం తెగ ఖుషీ అవుతున్నారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..
సంధ్య థియేటర్ వివాదంలో అల్లు అర్జున్ ను గట్టెక్కించేందుకు మెగాస్టార్ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. బన్నీ ఇంటిపై దాడి జరిగిన అనంతరం అల్లు అరవింద్ చిరంజీవితో మాట్లాడారని.. దీంతో చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా ఈ గొడవను సర్దుమణిగేలా చేయనున్నట్లు సమాచారం.
అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ నేత కంచర్ల భూపాల్ రెడ్డి ఈ రోజు గాంధీ భవన్ కు వెళ్లడం సంచలనంగా మారింది. పీసీసీ చీఫ్ తో పాటు, ఏఐసీసీ ఇన్ ఛార్జి మున్షీని ఆయన కలిశారు. అల్లు అర్జున్ పై కేసు తదనంతర పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.