భారతీయులు ఇప్పుడు సిరియాకు వెళ్లకండి : ఇండియన్ ఎంబసీ సూచన
సిరియాలో తిరుగుబాటుదారులు హింసకు పాల్పడుతూ ప్రధాన నగరాలను ఆక్రమించుకుంటున్నారు. ఆ దేశానికి వెళ్లాలనుకునే భారతీయులు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని కోరింది. అక్కడున్న వారిని సేఫ్ గా ఉండాలని, వీలైతే ఇండియా తిరిగి రావాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ సూచించింది.