Sigachi Chemical Explosion : పాశమైలారం ప్రమాదంపై సీఎం సీరియస్... తక్షణ సాయంగా లక్ష రూపాయలు
శమైలారం సిగాచీ పరిశ్రమలో జరిగిన ప్రమాద స్థలిని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదానికి కారణాలు, సహాయకచర్యల్లో పురోగతిపై ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.ఘటనకు సంబంధించి డీటెయిల్డ్ రిపోర్ట్ సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
Sigachi Industries : పాశమైలారం పేలుడు..మృతులు 16 కాదు 111 మంది?
పటాన్చెరులోని సీగాచి కెమికల్స్ పరిశ్రమ లో జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకు 16 మంది చనిపోగా.. మరో 35 మంది చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాదం సమయంలో పరిశ్రమలో 163 మంది ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటపుడు మిగిలిన 111 మంది జాడ ఏదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
Reactor Exploded : రియాక్టర్ పేలుడు..14 కు చేరిన మృతులు..ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ గోవన్ కూడా..
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పాశమైలారంలోని సీగాచి కెమికల్స్ పరిశ్రమ లో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 14 మంది చనిపోగా.. మరో 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
Atchutapuram : అచ్యుతాపురం పేలుడు ఘటనపై సంచలన నివేదిక
అచ్యుతాపురం పేలుడు ఘటనపై థర్డ్ పార్టీ రిపోర్ట్ కీలక విషయాలను బయటపెట్టింది. యాజమాన్యం, అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని తేల్చింది. గతంలో పైప్ లైన్ను తరచూ తనిఖీ చేసే సిస్టమ్ వెంటనే ఫ్యాక్టరీలో ఏర్పాటు చేయాలని చెప్పినా.. దానిని యాజమాన్యం పట్టించుకోలేదని చెప్పింది.
BIG BREAKING: ఏపీలో మరో భారీ ప్రమాదం
ఏపీలో మరో భారీ ప్రమాదం సంభవించింది. అనకాపల్లి జిల్లా ఫార్మా సెజ్లో సినర్జిన్ యాక్టివ్ సంస్థలో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను విశాఖలోని ఇండస్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.