New Currency : త్వరలోనే కొత్త రూ.100, రూ.200 నోట్లు
రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలోనే కొత్త రూ.100, రూ.200 కరెన్సీ నోట్లను విడుదల చేయనుంది. గతంలో మాదిరిగానే మహాత్మ గాంధీ సిరీస్ తోనే కొత్త నోట్లు ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ నూతన గవర్నర్ సంజయ్ మల్హొత్రా సంతకంతో నోట్లను త్వరలో విడుదల చేయనుంది.