Fengal Cyclone: తీరం దాటేసిన 'ఫెంగల్'.. ఆ జిల్లాల ప్రజలు జాగ్రత్త!
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను పుదుచ్చేరి సమీపంలో తీరం దాటింది. పెంగల్ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. తిరుమలలో కురిసిన వర్షానికి శ్రీవారి ఆలయ పరిసరాలు పూర్తి జలమయమయ్యాయి.
రాయలసీమకు మరో అన్యాయం | Rayalaseema | RTV
రాయలసీమకు మరో అన్యాయం | Rayalaseema | YSRCP Leaders strongly Criticizes TDP Alliance Government in Andhra and comments on his partiality against Rayalaseema | RTV
ఏపీలో నదుల అనుసంధానం | CM Chandrababu On Godavari Water To Rayalaseema | Pawan Kalyan | RTV
Rain Alert: రెండు రోజుల పాటు ఉరుములు..మెరుపులతో కూడిన వర్షాలు..ఎల్లో అలర్ట్ జారీ!
తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.రాయలసీమ మీదుగా విస్తరించిన ద్రోణి ప్రస్తుతం తెలంగాణ మీదుగా ఆగ్నేయ అరేబియా సముద్రాన్ని ఆనుకొని కేరళ తీరం వరకు వ్యాపించిందని అధికారులు తెలిపారు.
BIG BREAKING : ఏపీ రాజధానిపై చంద్రబాబు సంచలన ప్రకటన
ఏపీ రాజధానిపై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. ఏపీకి రాజధాని అమరావతి అని స్పష్టం చేశారు. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని అన్నారు. అలాగే కర్నూల్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.