Rajasthan: చిరుతను మట్టుబెట్టిన యువకుడు!
సాధారణంగా వన్యమృగాలు అంటే మనుషులలో భయం ఉంటుంది. అందులో చిరుతపులి అంటే ప్రాణాలు గాలిలో కలిసినంత పనవుతుంది. కాని ఓ యువకుడు ఆ చిరుతపులినే మట్టుబెట్టిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.
సాధారణంగా వన్యమృగాలు అంటే మనుషులలో భయం ఉంటుంది. అందులో చిరుతపులి అంటే ప్రాణాలు గాలిలో కలిసినంత పనవుతుంది. కాని ఓ యువకుడు ఆ చిరుతపులినే మట్టుబెట్టిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఐదు జాబితాల్లో 190 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తాజాగా ఆరో అభ్యర్థుల జాబితాను ప్రకటిచింది. ఐదుగురితో కూడిన ఆరో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల మొ అభ్యర్థులను ప్రకటించలేదు.
రాజస్థాన్ లోని అజ్మీర్లోని మదార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. సబర్మతి-ఆగ్రా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలు ఇంజన్తో పాటు 4 కోచ్లు పట్టాలు తప్పాయి.
భారత వైమానిక దళానికి చెందిన తేజాస్ ఫైటర్ జెట్ విమానం ప్రమాదానికి గురైంది. రాజస్థాన్లోని జైసల్మేర్లోని ఓ హాస్టల్ సమీపంలో కూలిపోయింది. పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది.
రాజస్థాన్కు చెందిన సందీప్ అనే గ్యాంగ్స్టర్కు అక్కడి హైకోర్టు పెళ్లి చేసుకునేందుకు మార్చి 12న ఆరు గంటల పాటు పెరోల్ ఇచ్చింది. అతడు చేసుకుబోయే హర్యాణాకు చెందిన అనురాధ చౌదరీ అనే మహిళ కూడా జైలుశిక్ష అనుభవించి కొంత కాలం క్రితం బెయిల్పై విడుదలైంది.
ఇటీవల రాజస్థాన్లోని కోటాలో శిక్షణ తీసుకుంటున్న ఇద్దరు విద్యార్థులు అదృశ్యమవ్వగా.. అందులో మధ్యప్రదేశ్కు చెందిన రచిత్ సోంధ్య (16) మృతదేహం లభ్యమైంది. గర్దియా మహదేవ్ మందిర్ సమీపంలోని ఓ అటవీ ప్రాంతం సమీపంలో అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
ఈ మధ్య కాలంలో డెస్టినేషన్ వెడ్డింగ్ కల్చర్ బాగా ఎక్కువైపోయింది. వాళ్ళు ఉన్న చోట కాకుండా వేరే లోకేషన్కు వెళ్ళి మరీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. దీనికి కారణం జీవితంలో ఒకేసారి వచ్చే అద్భుతమైన క్షణాల్ని మధురంగా మలచుకోవాలనుకోవడమే.
రాజస్థాన్ జుంజునులో ఫేక్ ఈడీ పేరిట భారీ మోసం జరిగింది. మనీలాండరింగ్ కేసులో తన పేరుందని బెదిరించి ఓ మహిళ నుంచి ఏకంగా రూ.8కోట్లు దోచేశారు దుండగులు. ఆమె ఫిర్యాదుతో కంగుతిన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కోటాలో జేఈఈ కోచింగ్ తీసుకుంటున్న మధ్యప్రదేశ్కు చెందిన ఓ విద్యార్థి అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో విద్యార్థి కనిపించకుండా పోయాడు. కోటాలో నీట్ కోచింగ్ తీసుకుంటున్న యువరాజ్ అనే విద్యార్థి శనివారం హాస్టల్ నుంచి బయటకు వెళ్లి అదృశ్యమయ్యాడు.