Breaking : జేపీ నడ్డాకు తృటిలో తప్పిన ప్రమాదం
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు (JP Nadda)తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం రాత్రి ఆయన పూణె (Pune) లో ఓ వినాయక మండపాన్ని సందర్శించిన సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది.
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు (JP Nadda)తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం రాత్రి ఆయన పూణె (Pune) లో ఓ వినాయక మండపాన్ని సందర్శించిన సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది.
మహారాష్ట్రలోని పూణెలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఓ ఎలక్ట్రిక్ హార్డ్వేర్ షాపులో మంటలు భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన తెల్లవారుజామున జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు పూణెలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. దీంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆగస్టు 1వ తేదీని మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును స్వీకరిస్తారు. దేశ అభివృద్ధి, ప్రగతికి విశేష కృషి వ్యక్తులకు ఈ అవార్డును అందిస్తారు.