మహా ప్రతివత .. భర్తతోనే ఇళ్లు అమ్మించి ప్రియుడితో జంప్
తమిళనాడులో దారుణం జరిగింది. ఓ మహిళ తన భర్తకు తెలియకుండా ఇళ్లును అమ్మేసింది. అమ్మగా వచ్చిన డబ్బులతో తన ప్రియుడితో కలిసి పారిపోయింది సునీత. ఈ ఘటనతో మనస్తాపం చెందిన ఆమె భర్త సెల్పీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు