Droupadi Murmu: జాతినుద్దేశించి ప్రసంగించిన ద్రౌపది ముర్ము.. జమిలి ఎన్నికలపై ఏమన్నారంటే ?
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది మర్ము దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మన లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం కొనసాగుతోందన్నారు. జమిలి ఎన్నికల విధానం సుపరిపాలన అందేంచేందుకు తోడ్పడుతుందని తెలిపారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ద్రౌపది ముర్ము రాగానే సీఎం రేవంత్ ఏం చేశాడంటే..! | CM Revanth Reddy Welcomes To Droupadi Murmu | RTV
Telangana: తెలంగాణకు చెందిన హెడ్ కానిస్టేబుల్కు రాష్ట్రపతి గ్యాలంటరీ మెడల్
78వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ.. పోలీసు, సివిల్ డిఫెన్స్, హోంగార్డ్, ఫైర్ సర్వీస్ సిబ్బందికి వివిధ పతకాలను బుధవారం ప్రకటించింది. ఈసారి అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంటరీ పోలీసు పతకం తెలంగాణకు చెందిన చదువు యాదయ్యకు దక్కింది.
10 రాష్ట్రాలకు గవర్నర్ ల మార్పులు చేపట్టిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము!
పుదుచ్చేరితో సహా 10 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త గవర్నర్ లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. తమిళనాడు, జార్ఖండ్, తెలంగాణ, పుదుచ్చేరి, మహారాష్ట్ర, అస్సాం, పంజాబ్, మణిపూర్, జార్ఖండ్, మేఘాలయ, సిక్కింల గవర్నర్ లను మార్చారు.