Pradeep Ranganathan: 'డ్రాగన్' మళ్ళీ వచ్చేస్తున్నాడు.. ఈసారి క్రేజీ కాంబో!
యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ తన కొత్త సినిమాను ప్రకటించారు. #PR04 టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. డెబ్యూ డైరెక్టర్ కీర్తిశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రదీప్ జంటగా 'ప్రేమలు' బ్యూటీ మమిత బైజు నటిస్తోంది.