నేషనల్PM Kisan : రైతులకు గుడ్ న్యూస్ .. పీఎం కిసాన్ డబ్బులు వచ్చేశాయ్ ! రైతులకు గుడ్ న్యూస్ .. పీఎం కిసాన్ 19వ విడుత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రిలీజ్ చేశారు. దేశంలోని మొత్తం 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున రూ. 22వేల కోట్లు జమ చేశారు. By Krishna 24 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguPM Kisan: రైతులకు భారీగా నిధుల కేటాయింపు.. పీఎం కిసాన్ భారీగా పెంపు? దేశ వార్షిక 2024-25 బడ్జెట్ లో వ్యవసాయం, సంబంధిత రంగాలకు రూ.1.52 లక్షల కోట్లను నిర్మలమ్మ కేటాయించారు. ఇది గత బడ్జెట్ రూ.1.25 లక్షల కోట్ల కంటే రూ.25 వేల కోట్లు ఎక్కువ. అయితే కనీస మద్దతు (MSP) గురించి ఎటువంటి ప్రకటన నిర్మలమ్మ చేయలేదు. By Durga Rao 23 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్PM Kisan Yojana: బడ్జెట్ లో రైతులకు శుభవార్త చెబుతారా? పీఎం కిసాన్ డబ్బులు పెరుగుతాయా? కేంద్ర బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టే రోజు దగ్గరకొచ్చేసింది. ఒక్కరోజు గడిస్తే బడ్జెట్ లో ఏముందో.. ఎలా ఉంటుందో తేలిపోతుంది. ఈలోగా అన్ని రంగాల నుంచి అంచనాలు చాలా ఉన్నాయి. రైతులకు ప్రభుత్వం ఇస్తున్న పీఎం కిసాన్ పథకం డబ్బు 6 వేల నుంచి 8వేలకు పెంచవచ్చని ఆశిస్తున్నారు. By KVD Varma 22 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguPM Kisan: పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్న ప్రధాని మోదీ.. మీకు వచ్చాయా? చెక్ చేసుకోండి ఇలా! ప్రధాని మోదీ ఈరోజు పీఎం కిసాన్ 17వ విడుత నిధులను విడుదల చేయనున్నారు. మొత్తం 9.26 కోట్ల మంది రైతుల ఎకౌంట్స్ లో 20 వేల కోట్ల రూపాయలు ఈరోజు జమ అవుతాయి. వారణాసిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పీఎం కిసాన్ నిధులను ప్రధాని విడుదల చేస్తారు By KVD Varma 18 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguPM Kisan Samman Nidhi: రైతులకు.. పేదలకు మోదీ గుడ్ న్యూస్.. తొలి సంతకం ఆ ఫైల్ పైనే! మూడోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించారు. పీఎంఓ సౌత్ బ్లాక్ లో తన కార్యాలయానికి చేరుకున్న ప్రధానికి సౌత్ బ్లాక్ ఉద్యోగులు చప్పట్లతో స్వాగతం పలికారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే 9 కోట్ల మంది రైతులకు 20 వేల కోట్ల రూపాయలను విడుదల చేస్తూ మొదటి సంతకం చేశారు మోదీ By KVD Varma 10 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్PM Kisan: పీఎం కిసాన్ పైసలు త్వరలో వస్తాయి.. ఈ పని పూర్తి చేశారా?లేదా? త్వరలో పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం 16వ విడత డబ్బు రైతుల ఖాతాలకు వచ్చే అవకాశం ఉంది. అయితే, రైతులు ఈసారి eKYCని పూర్తి చేయడం తప్పనిసరి. ఇది జరగకపోతే వారి ఇన్స్టాల్మెంట్ నిలిచిపోవచ్చు. లబ్ధిదారులు తమ ఆధార్ - బ్యాంక్ ఖాతాతో లింక్ చేయకపోయినా నిధులు ఆగిపోవచ్చు By KVD Varma 18 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్PM Kisan: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రైతులు బాగా తగ్గిపోయారు.. ఎందుకంటే.. పీఎం కిసాన్ పథకం అందుకునే రైతుల సంఖ్య తగ్గినట్టు ప్రభుత్వం పార్లమెంట్ లో తెలిపింది. ఏడాదిలో 14 శాతం క్షీణత అంటే, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న రైతుల సంఖ్య 10.73 కోట్లు కాగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 9.21 కోట్లకు తగ్గింది. By KVD Varma 08 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్PM Kisan Samman Nidhi : రైతులకు అదిరిపోయే వార్త...బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు..!! రైతులకు శుభవార్త. త్వరలోనే అకౌంట్లో డబ్బులు జమ కానున్నాయి. ఏ డబ్బులు..ఎంత వస్తున్నాయి? అని ఆలోచిస్తున్నారా?అయితే ఈ విషయం తెలుసుకునేందుకు కచ్చితంగా ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 03 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguPM KISAN : రైతులకు గుడ్ న్యూస్.. ఎకరాకు రూ.8,000! మోడీ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ సాయం పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పీఎం కిసాన్ కింద ప్రస్తుతం ఒక్కో రైతుకు ఏటా ఆరు వేల రూపాయలు అందజేస్తోంది. ఈ మొత్తాన్ని ఎనిమిది వేలకు పెంచనున్నట్లు సమాచారం. By V.J Reddy 12 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn