PM Kisan Samman Nidhi: మూడోసారి ఎన్డీయే సర్కారు కొలువు తీరింది. ప్రధానిగా మోదీ మూడోసారి ఆదివారం ప్రమాణాస్వీకారం చేశారు. ఆయనతో పాటు 71 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈరోజు సాయంత్రం క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈలోగా ప్రధానిగా మోదీ పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో ప్రధానమంత్రి కార్యాలయానికి మోదీ చేరుకున్నారు. పీఎంఓ సౌత్ బ్లాక్ లోని తన కార్యాలయానికి చేరుకున్న ప్రధానికి సౌత్ బ్లాక్ ఉద్యోగులు చప్పట్లతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
పూర్తిగా చదవండి..PM Kisan Samman Nidhi: రైతులకు.. పేదలకు మోదీ గుడ్ న్యూస్.. తొలి సంతకం ఆ ఫైల్ పైనే!
మూడోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించారు. పీఎంఓ సౌత్ బ్లాక్ లో తన కార్యాలయానికి చేరుకున్న ప్రధానికి సౌత్ బ్లాక్ ఉద్యోగులు చప్పట్లతో స్వాగతం పలికారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే 9 కోట్ల మంది రైతులకు 20 వేల కోట్ల రూపాయలను విడుదల చేస్తూ మొదటి సంతకం చేశారు మోదీ
Translate this News: