PM Kisan : రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి రూ.2 వేలు.. పీఎం కిసాన్ పైసలు పడేది ఎప్పుడంటే?
జూలై నెల ఇప్పటికే ప్రారంభమైంది. కానీ ప్రధానమంత్రి -కిసాన్ సమ్మాన్ నిధికి 20వ విడత డబ్బులు మాత్రం ఇంకా రైతుల ఖాతాల్లో జమ కాలేదు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు రూ. 2 వేల నగదు కోసం ఎదురు చూస్తున్నారు.