PM Kisan: రైతులకు భారీగా నిధుల కేటాయింపు.. పీఎం కిసాన్ భారీగా పెంపు?
దేశ వార్షిక 2024-25 బడ్జెట్ లో వ్యవసాయం, సంబంధిత రంగాలకు రూ.1.52 లక్షల కోట్లను నిర్మలమ్మ కేటాయించారు. ఇది గత బడ్జెట్ రూ.1.25 లక్షల కోట్ల కంటే రూ.25 వేల కోట్లు ఎక్కువ. అయితే కనీస మద్దతు (MSP) గురించి ఎటువంటి ప్రకటన నిర్మలమ్మ చేయలేదు.