ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగడం వల్ల రక్తపోటు పెరుగుతుందా?
ప్లాస్టిక్ బాటిళ్లలోని నీటిని తాగడం వల్ల మన రక్తంలోకి మైక్రోప్లాస్టిక్స్ చేరి రక్తపోటు పెరుగుతుందని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది.ఆస్ట్రియాలోని డానుబే ప్రైవేట్ యూనివర్శిటీకి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.